Author: Uday Shankar Sharma

అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయం. ఒక్కోక్కటీ 3500 చదరపు…

ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ తొలి ఫొటో ..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ తొలి ఫొటో .. Ammiraju Udaya Shankar.sharma News Editor…మూవీ షూటింగ్ లో గాయపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.. సర్జరీ…

అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను.…

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీ: నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన వర్షాకాల సమావేశాలు.. 18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగని ఉభయసభలు.. చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో…

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర…

డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం*

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం* Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్‌ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్‌…

జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత తెలంగాణ జైళ్లలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైలు నుంచి అభ్యర్థులు ఉన్నారు. చెర్లపల్లి…

The CRDA has completed the construction of MLAs and MLCs’ building complexes with modern technology in a beautiful manner – Amaravati will be developed as a completely pollution-free city and a deep-tech capital – The national flag should fly above every house and commercial establishment on August 15 – Chandrababu

The CRDA has completed the construction of MLAs and MLCs’ building complexes with modern technology in a beautiful manner – Amaravati will be developed as a completely pollution-free city and…

AP – Kadiyam Nurseries, which has gained a brand image worldwide – Minister Kandula Durgesh and MLA Gorantla Butchaiah Chowdhury inaugurated new shops, shade nets and water plants under the auspices of Sir Arthur Cotton Nursery Farmers Association.

AP – Kadiyam Nurseries, which has gained a brand image worldwide – Minister Kandula Durgesh and MLA Gorantla Butchaiah Chowdhury inaugurated new shops, shade nets and water plants under the…

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ గారు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ గారు Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్…