Category: Agriculture

నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: తుమ్మల

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: తుమ్మల T.G : రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్లు, యంత్రాలకు ఇచ్చే రాయితీ…

PM-KISAN రైతులకు కీలక సమాచారం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.PM-KISAN రైతులకు కీలక సమాచారం రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 28న రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ఫేక్ అని PIB Fact Check స్పష్టం చేసింది. ఆగస్టు…

రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొత్తపల్లి, ఆగస్టు 18: కొత్తపల్లి, ఘంటసాలపాలెం గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి. అనూష రైతులకు పలు సూచనలు…

తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో నిలిచిపోయిన రైతుబీమా పథకం ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు, ప్రీమియం చెల్లించని ప్రభుత్వం అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల సహాయం చేసేందుకు,2018లో రైతు బీమా పథకం ప్రారంభించిన ఆనాటి బీఆర్ఎస్…

వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే! ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవటానికి ఇదే…

ములుగు: వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన మంత్రి సీతక్క.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు: వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సబ్ పల్లి రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1, 000 మెట్రిక్ టన్నుల గోదాంను ఆదివారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం…

దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు,

.భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు అకాల వర్షానికి పంట నీళ్ల పాలు మెదక్ – రామాయంపేటలో ఆకాల వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన వరి ధాన్యం. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా జరిగిందని…

భారీ వర్షం.. తడిసి ముద్దయిన వడ్లు,

భారత్ న్యూస్ హైదరాబాద్….భారీ వర్షం.. తడిసి ముద్దయిన వడ్లు కొనుగోలు కేంద్రానికి వచ్చి రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రైతుల ఆవేదన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసి…