Category: Business

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..భారీగా పెరిగిన బంగారం ధరలు… శ్రీకృష్ణాష్టమి రోజు బంగారం ధరలు షాకిచ్చాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,200 పెరిగి రూ.1,43,600కి…

ATM విత్ డ్రాయల్ రూల్స్ మార్చిన SBI

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ATM విత్ డ్రాయల్ రూల్స్ మార్చిన SBI శాలరీ అకౌంట్ హోల్డర్ల నెలవారీ ATM విత్ డ్రాయల్ రూల్స్ లో SBI మార్పులు చేసింది. ఇతర బ్యాంకుల ATMలలో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను సగానికి కుదించింది.…

ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు షాక్.. ఏటీఎం ఛార్జీల మార్పు!..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు షాక్.. ఏటీఎం ఛార్జీల మార్పు!.. SBI తన శాలరీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 1 నుంచి, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే ఉచిత లావాదేవీల పరిమితి నెలకు 10 నుంచి…

ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా పెంపు రానున్న ఐదేళ్లలో యాపిల్ గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటాను ప్రస్తుత 25% నుంచి 30-35%కి పెంచుతుందని అంచనా.

2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి 2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టిస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2030 నాటికి తన…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సరికొత్త రికార్డు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎకరం 264 కోట్లు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సరికొత్త రికార్డు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ.. రాయదుర్గ్ లోని.. 5.25 ఎకరాల ప్లాట్ P1 ను వేలంలో.. ఎకరాకు ఏకంగా ₹264 కోట్ల భారీ ధరకు…

బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ రూ.1 లక్ష కోట్లు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల విలువ రూ.1 లక్ష కోట్లు. ఆర్బీఐ ఉడ్గాం పోర్టల్ ద్వారా పొందొచ్చు దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన, క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు…

తగ్గిన బంగారం, వెండి ధరలు..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తగ్గిన బంగారం, వెండి ధరలు.. రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్.. రూ.5 వేలు తగ్గి…

ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పథకం కింద ఇవి వెహికల్స్ పై సబ్సిడీ గడువును 2028 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.ఈ…

₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL Aug 13, 2026, ₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.1కే…