Author: Uday Shankar Sharma

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ మాస సంబరాలతో కళకళలాడుతోంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.తెల్లవారుజాము…

వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥 ఆయుష్మాన్ భారత్ (PM-JAY) అర్హత ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తోంది. ఇప్పుడు Ayushman Sarathi WhatsApp Chatbot ద్వారా ఇంటి నుంచే పలు…

ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పథకం కింద ఇవి వెహికల్స్ పై సబ్సిడీ గడువును 2028 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.ఈ…

₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL Aug 13, 2026, ₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.1కే…

లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్సభకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు.అనంతరం స్పీకర్ ఓం బిర్లా…

ఈ నెల 17వ తేదీన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈ నెల 17వ తేదీన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆసుపత్రి ప్రారంభించడంపై వైద్య నిపుణుల ఆవేదన కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం…

ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క….

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క…. తెలంగాణ : ఈ నెల 16న ములుగు జిల్లాలోని మేడారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి…

తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము ఏపీ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా కృష్ణా నది నీళ్లు వాడుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులు ఆన్ చేయకుండా నీటిని వదిలేస్తుంది కృష్ణా నదిపై…

ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి అందుకే 200 యూనిట్ల పథకం ఎక్కువగా మైనారిటీలకే అందేలా చేశాము – రేవంత్ రెడ్డి