Category: Health

వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥 ఆయుష్మాన్ భారత్ (PM-JAY) అర్హత ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తోంది. ఇప్పుడు Ayushman Sarathi WhatsApp Chatbot ద్వారా ఇంటి నుంచే పలు…

ఈ నెల 17వ తేదీన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈ నెల 17వ తేదీన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆసుపత్రి ప్రారంభించడంపై వైద్య నిపుణుల ఆవేదన కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం…

NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌.. CBI ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. నిందితులపై ఆరోపణల నమోదు అంశంపై రేపు…

ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె తొలి దశలో పలు సర్వీసుల నిలిపివేత Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉపకార వేతనం పెంపు డిమాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ నెల 11వ…

20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు?

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు? 20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు తొలిదశలో…

ఈ నెల 13 నుంచి NIMSలో ఉచిత హార్ట్ సర్జరీలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈ నెల 13 నుంచి NIMSలో ఉచిత హార్ట్ సర్జరీలు HYDలోని నిమ్స్ ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ముందుగా వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలించి, అవసరమైన వైద్య…

నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

భారత్ న్యూస్ విజయవాడ…నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్‌ 7న జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం నిర్వహిస్తున్నారు.

హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం,,

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం అనారోగ్యంతో మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి. వైద్యం కోసం ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా డబ్బులు కట్టిన కుటుంబ సభ్యులు. ఇంకో 4లక్షలు కడితేనే…

ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక *క్యాన్సర్, గుండెపోటు నివారణకు కొత్త ప్రణాళిక *ఇంటింటా సార్వత్రిక క్యాన్సర్ పరీక్షలు.. *గుండె పరీక్ష కోసం స్టెమీ కార్యక్రమానికి నిర్ణయం *నేడు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే,

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో వెయ్యికిపైగా ఐసీయూ పడకలతో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి ఇక లేనట్లే టిమ్స్ భవనాలు, సంబంధిత భూములను యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్…