Category: National

హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ….

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ,హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన …. హర్యానాలోని పల్వాల్‌లో 5 కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు…

పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 301 శౌర్య పతకాలను పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రదానం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిల్లో 272 పోలీసులకు,…

లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్సభకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు.అనంతరం స్పీకర్ ఓం బిర్లా…

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీ: నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన వర్షాకాల సమావేశాలు.. 18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగని ఉభయసభలు.. చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో…

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష…

ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల….

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ..ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల…. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్, అల్-ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్…

భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు.ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను…

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ.. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదుదేశంలో ఒకే రాజ్యాంగం ఉందిఅది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక్కటే-మోదీ.. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందిరెండు రాజ్యాంగాలు…