Category: Crime News

జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత తెలంగాణ జైళ్లలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైలు నుంచి అభ్యర్థులు ఉన్నారు. చెర్లపల్లి…

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., కృష్ణా జిల్లా పోలీస్ – హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ క్రైమ్ న్యూస్ కృష్ణా : కృష్ణా…

నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ క్రైమ్ న్యూస్ కృష్ణా :ఉయ్యూరులో స్థానికంగా నివసించే పైలా జీవనజ్యోతి (28) అనే మహిళ బ్యూటిషిషన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది, అలానే తాను…

హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించు కుంటూ తీసుకెళ్లిన పోలీసులు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు.. 17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్ .. డ్రగ్ పెడ్లర్‍ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్.

పేకాట (జూదం)స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు… పేకాట (జూదం)స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి పేకాటరాయళ్ల గుట్టు రట్టు,భారీగా నగదు స్వాధీనం,29మంది జూదం రాయుళ్ళు,వాహనాలు, ఫోన్ స్వాధీనం వైఫై గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి – 29…

మచిలీపట్నం – పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణ జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం – పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో హత్య ప్రయత్నం జరిగిందా, ఆత్మహత్య ప్రయత్నించాడా అన్నది…

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు పలువురికి గాయాలు.జంగారెడ్డిగూడెం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏలూరు జిల్లా… జంగారెడ్డిగూడెం… ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు పలువురికి గాయాలు లక్కవరం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ ఆగి…

భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్.

భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్. (భారత్ డిజిటల్ న్యూస్)- తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి భక్తులను మోసం. తిరుపతి ఆగష్టు 11:తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,…

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు…. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, హెచ్-సిటీ ప్రాజెక్ట్ నిర్మాణాల నేపథ్యంలో, ఆగస్టు 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని…