గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం తన…
