Author: Uday Shankar Sharma

గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం తన…

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం AP: రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి…

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారు: పాకిస్థాన్ జర్నలిస్ట్….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారు: పాకిస్థాన్ జర్నలిస్ట్…. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతిచెందారని, అమెరికాలో నివసిస్తున్న పాకిస్థానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ చెప్పారు. ఈ విషయాన్ని ముగ్గురు…

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., కృష్ణా జిల్లా పోలీస్ – హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ క్రైమ్ న్యూస్ కృష్ణా : కృష్ణా…

ఏపీలో స్ధానిక సమరానికి పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ఎస్ఈసీ కసరత్తు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో స్ధానిక సమరానికి పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ఎస్ఈసీ కసరత్తు. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అధికారులకు SEC కీలక ఆదేశాలు. ఈనెల 21 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం చేయాలి. ఈనెల 23 నాటికి‌ పోలింగ్…

నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నకిలీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ క్రైమ్ న్యూస్ కృష్ణా :ఉయ్యూరులో స్థానికంగా నివసించే పైలా జీవనజ్యోతి (28) అనే మహిళ బ్యూటిషిషన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది, అలానే తాను…

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటితో పాటు ఎమ్మెల్యే,…

అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌. Ammiraju Udaya Shankar.sharma News Editor…మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి. ఇటీవల…

హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించు కుంటూ తీసుకెళ్లిన పోలీసులు.

అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులకు తొలగిన అడ్డంకులు..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులకు తొలగిన అడ్డంకులు.. మధ్యలో మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులు చేసేందుకు హైకోర్టు పచ్చజెండా – భూసేకరణ విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసిన హైకోర్టు – విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రక్రియను అడ్డుకోలేమన్న…