Category: AP Telugu News

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల రంగులతో దగ దగ వాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ఆంధ్రప్రదేశ్ : తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో శుక్రవారం ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మామండూరు స్టేషన్‌ సమీపంలో S1…

అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయం. ఒక్కోక్కటీ 3500 చదరపు…

అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను.…

డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం*

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం* Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్‌ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్‌…

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ గారు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ గారు Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్…

గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంతకల్లు కసాపురంలో విద్యుత్ ఘాతం గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం తన…

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం AP: రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి…

ఏపీలో స్ధానిక సమరానికి పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ఎస్ఈసీ కసరత్తు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో స్ధానిక సమరానికి పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ఎస్ఈసీ కసరత్తు. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అధికారులకు SEC కీలక ఆదేశాలు. ఈనెల 21 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం చేయాలి. ఈనెల 23 నాటికి‌ పోలింగ్…

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటితో పాటు ఎమ్మెల్యే,…