ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!.
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ మాస సంబరాలతో కళకళలాడుతోంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.తెల్లవారుజాము…
