Category: TS Telugu

గ్యాస్ ఈకేవైసీ చేశారా? రేపటితో ముగియనున్న నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..గ్యాస్ ఈకేవైసీ చేశారా? రేపటితో ముగియనున్న నమోదు చేయకపోతే గ్యాస్ రాయితీ రద్దయ్యే అవకాశం. మీరు ఇంకా గ్యాస్కు సంబం ధించి ఈకేవైసి చేయించుకోలేదా, అయితే మీరు గ్యాస్ రాయితీని త్వర లోనే కోల్పోయే అవకాశం ఉంది.…

ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క….

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క…. తెలంగాణ : ఈ నెల 16న ములుగు జిల్లాలోని మేడారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి…

తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము ఏపీ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా కృష్ణా నది నీళ్లు వాడుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులు ఆన్ చేయకుండా నీటిని వదిలేస్తుంది కృష్ణా నదిపై…

ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి అందుకే 200 యూనిట్ల పథకం ఎక్కువగా మైనారిటీలకే అందేలా చేశాము – రేవంత్ రెడ్డి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారు: పాకిస్థాన్ జర్నలిస్ట్….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారు: పాకిస్థాన్ జర్నలిస్ట్…. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతిచెందారని, అమెరికాలో నివసిస్తున్న పాకిస్థానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ చెప్పారు. ఈ విషయాన్ని ముగ్గురు…

ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 🔹 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు🔹 3.41 కోట్ల మందికి ప్రయోజనం🔹 ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం పేద, మధ్యతరగతి కుటుంబాలకు…

తెలంగాణలో SIR ప్రక్రియలో 3,38,26,448 మంది మొత్తం ఓటర్లు నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణలో SIR ప్రక్రియలో 3,38,26,448 మంది మొత్తం ఓటర్లు నమోదు SIR ఎన్యూమరేషన్ దశలో 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ మొత్తం ఓటర్లలో 78.30% ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజేషన్ పూర్తి 73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలు (21.70%) అన్‌కలెక్టబుల్‌గా…

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్ YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు షార్ట్స్ ద్వారా అర్హత కోసం 10 మిలియన్ల నుంచి…

ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం. లబ్ధిదారులకు ఉచిత రేషన్ సరుకులు సలభంగా అందించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ‘రేషన్ ఏటీఎమ్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రంలో సుమారు 2,500…

రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో…