Category: National

వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు! 📌మెటా కీలక నిర్ణయం.. ఫోన్పే, గూగుల్పేలకు గట్టి పోటీ! న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. చాటింగ్ లకే పరిమితం కాకుండా భారత వినియోగదారులకు సరికొత్త సేవలను…

బలపడుతున్న ‘ఎల్‌ నినో’:

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బలపడుతున్న ‘ఎల్‌ నినో’: 👉ముంచుకొస్తున్న ముప్పు! 👉వర్షాలు తగ్గి, పెరగనున్న ఎండ తీవ్రత 👉ఫిబ్రవరి 2027 వరకూ ప్రభావం ఉండే ఛాన్స్: WMO హెచ్చరిక 👉 గోధుమ దిగుబడులపై తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా…

11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.షాకింగ్.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి దాన్ని బయటకు తీయగా.. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోందని చెప్పిన వైద్యులు… ఢిల్లీలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన తనకు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఓ యువతికి(20)కి వెంట్రుకలు…

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి! ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ప్రధాని వీడియో…

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది!! 🚨 ‘గోదీ మీడియా’లో దీనిపై ఎలాంటి చర్చ లేదు🚨 ఎలాంటి ఆందోళన లేదు🚨 ఎలాంటి కొవ్వొత్తుల ర్యాలీలు లేవు… ఒక…

ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ….. ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా షాంఘై…

నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్….

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్…. నేపాల్ వరదల నేపథ్యంలో 320 మంది భారతీయులతో ఇంకా సంబంధాలు ఏర్పడలేదని విదేశాంగ శాఖ తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న 96 మంది భారతీయులు సురక్షితంగా భూమార్గంలో…

చిన్నారులతో మోదీ రాఖీ పండుగ

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.చిన్నారులతో మోదీ రాఖీ పండుగ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల పిల్లలతో సరదాగా గడిపారు. మోదీ చిన్నప్పటి కలల గురించి పిల్లలు అడిగినప్పుడు.. వారందరినీ…

నేపాల్‌లో ఆకస్మిక జల ప్రళయం, 160 మంది మృతి

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్‌లో ఆకస్మిక జల ప్రళయం, 160 మంది మృతిపలు జిల్లాలను ముంచెత్తిన వరదవరదలో కొట్టుకుపోయిన గ్రామాలు, వంతెనలువరదలో 750 మందికిపైగా గల్లంతుగల్లంతైన వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్‌ యాత్రికులుటిబెట్‌లో మరో 265 మంది గల్లంతునేపాల్‌లో…

భారీ వ‌ర్షం కార‌ణంగా 15 విమానాల దారి మళ్లింపు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్ భారీ వ‌ర్షం కార‌ణంగా 15 విమానాల దారి మళ్లింపు జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు వర్షం కారణంతో టేక్ ఆఫ్, లాండింగ్‌లలో విమానాలకు ఇబ్బందులు…