Author: Uday Shankar Sharma

నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు Ammiraju Udaya Shankar.sharma News…

నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు దేశవ్యాప్తంగా నమోదైన అన్ని FIRలను కొట్టివేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై మాత్రం కేసుల నమోదుకు సుప్రీం అనుమతి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం…

జిల్లా కలెక్టర్కు గవర్నర్ రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…జిల్లా కలెక్టర్కు గవర్నర్ రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకంశ్రీ డీకే బాలాజీ ఐఏఎస్ కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి కృష్ణాజిల్లాలో రెడ్ క్రాస్ సంస్థకు పూర్తి సభ్యత్వ నమోదు మరియు…

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. విచారణకు ‘పవన్‌ కల్యాణ్‌’ ఆదేశాలు.

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. విచారణకు ‘పవన్‌ కల్యాణ్‌’ ఆదేశాలు..!🚨 Ammiraju Udaya Shankar.sharma News Editor…చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మగ ఏనుగు మృతి. పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్‌ షాక్‌కు గురైన…

మూడు రోజులు భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మూడు రోజులు భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.…

పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నేడు పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..! Ammiraju Udaya Shankar.sharma News Editor…రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు అఖండ జలహారతి ఇవ్వనున్న సీఎం…

నేపాల్ కు పొంచి ఉన్న మరో వరదముప్పు..!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేపాల్ కు పొంచి ఉన్న మరో వరదముప్పు..! నేపాల్ లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నదుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు. నది తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వ హెచ్చరిక. సువాకోట్, రసువా జిల్లాలో…

The coalition government is running with the sole aim of doing good for all sections of the society – with economic empowerment of the poor as its primary goal, and giving priority to welfare, development and good governance – AP Chief Minister Chandrababu Naidu in Mogalthur

The coalition government is running with the sole aim of doing good for all sections of the society – with economic empowerment of the poor as its primary goal, and…

దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబు: విక్కుర్తి రాంబాబు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.. అవనిగడ్డ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన రోజైన సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనంలో ఒక నూతన శకం ప్రారంభమైందని టీడీపీ నాయకులు విక్కుర్తి రాంబాబు పేర్కొన్నారు.…

పోలీసుల ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..: పోలీసుల ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు కంకిపాడు మండలం, కోమటిగుంట సమీపంలో పోలీసుల ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పోలీసులపై దాడి చేసి పరారైన నిందితుడిని కంకిపాడు పోలీసులు అదుపులోకి…