Author: Uday Shankar Sharma

రేషన్ కార్డు ఈ-కేవైసీ: ఫోన్‌లోనే 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేషన్ కార్డు ఈ-కేవైసీ: ఫోన్‌లోనే 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా! రేషన్ ఈ-కేవైసీని ఇప్పుడు ఫోన్‌లోనే కేవలం 2 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ‘Mera eKYC’, ‘Aadhaar Face RD’ యాప్‌లను ఇన్‌స్టాల్…

వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు! ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ పోలీసులు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే నినాదంతో…

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి! ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ప్రధాని వీడియో…

A 7-year-old girl died after consuming malaria pills, 53 people fell ill – Government on alert after incident in Gollaguppa village of Polavaram district The district collector is reviewing the situation of setting up special medical camps.- All are out of Danger

A 7-year-old girl died after consuming malaria pills, 53 people fell ill – Government on alert after incident in Gollaguppa village of Polavaram district The district collector is reviewing the…

jobs.పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21….

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21…. భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు…

మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..||విజయనగరం జిల్లా పోలీసు|| ||మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ విజయనగరం జిల్లా గజపతినగరం, పోలీసు స్టేషను మరియు గజపతినగరం సర్కిల్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…

గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు రెడ్‌క్రాస్‌ సేవల్లో విశేష కృషికి గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఐ.ఏ.ఎస్. గారికి హృదయపూర్వక అభినందనలు.ప్రజాసేవ పట్ల మీ అంకితభావానికి ఈ…

అమ‌రావ‌తి : MSMEల పటిష్టతతోనే ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలు సాధ్యం..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమ‌రావ‌తి : MSMEల పటిష్టతతోనే ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలు సాధ్యం..! SICCI 116వ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. స్థానిక పరిశ్ర‌మ‌ల‌ను అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తో అనుసంధాన‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఏపీలో MSMEలకు అనుకూల వాతావరణం. :…

మైలవరంలో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మైలవరంలో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం. A RAJASEKAR.SR Correspondent Vijayawadaప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు. –ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 01, 2026:…