తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము ఏపీ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా కృష్ణా నది నీళ్లు వాడుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులు ఆన్ చేయకుండా నీటిని వదిలేస్తుంది కృష్ణా నదిపై…

ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఓల్డ్ సిటీ వాళ్లు కరెంట్ బిల్లులు కట్టరు అనే ఆరోపణలు ఉన్నాయి అందుకే 200 యూనిట్ల పథకం ఎక్కువగా మైనారిటీలకే అందేలా చేశాము – రేవంత్ రెడ్డి

అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయం. ఒక్కోక్కటీ 3500 చదరపు…

ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ తొలి ఫొటో ..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆపరేషన్ తర్వాత ఎన్టీఆర్ తొలి ఫొటో .. Ammiraju Udaya Shankar.sharma News Editor…మూవీ షూటింగ్ లో గాయపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.. సర్జరీ…

అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను.…

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీ: నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన వర్షాకాల సమావేశాలు.. 18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగని ఉభయసభలు.. చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో…

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర…

డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం*

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీలిమిటేషన్‌ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం* Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్‌ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్‌…

జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత తెలంగాణ జైళ్లలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలు ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైలు నుంచి అభ్యర్థులు ఉన్నారు. చెర్లపల్లి…