ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో పొగలు
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో పొగలు ఆంధ్రప్రదేశ్ : తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మామండూరు స్టేషన్ సమీపంలో S1…
పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు
భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 301 శౌర్య పతకాలను పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రదానం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిల్లో 272 పోలీసులకు,…
తగ్గిన బంగారం, వెండి ధరలు..
భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తగ్గిన బంగారం, వెండి ధరలు.. రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్.. రూ.5 వేలు తగ్గి…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!.
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ మాస సంబరాలతో కళకళలాడుతోంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.తెల్లవారుజాము…
వాట్సాప్లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాట్సాప్లో ‘Hi’ పంపితే ఆయుష్మాన్ కార్డ్! 🏥 ఆయుష్మాన్ భారత్ (PM-JAY) అర్హత ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తోంది. ఇప్పుడు Ayushman Sarathi WhatsApp Chatbot ద్వారా ఇంటి నుంచే పలు…
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు
భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ గడువు పొడిగింపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పథకం కింద ఇవి వెహికల్స్ పై సబ్సిడీ గడువును 2028 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.ఈ…
₹1 ఫ్రీడమ్ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చిన BSNL
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..₹1 ఫ్రీడమ్ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చిన BSNL Aug 13, 2026, ₹1 ఫ్రీడమ్ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చిన BSNL80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ను తీసుకొచ్చింది. రూ.1కే…
లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన
భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.లోక్సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్సభకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు.అనంతరం స్పీకర్ ఓం బిర్లా…
ఈ నెల 17వ తేదీన సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈ నెల 17వ తేదీన సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆసుపత్రి ప్రారంభించడంపై వైద్య నిపుణుల ఆవేదన కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం…
ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క….
భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క…. తెలంగాణ : ఈ నెల 16న ములుగు జిల్లాలోని మేడారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి…
