Author: Uday Shankar Sharma

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ..

..భారత్ న్యూస్ హైదరాబాద్….నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ ఆర్మూర్ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడి…

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్, పరువు నష్టం కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు…

…భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్, పరువు నష్టం కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు…

తెలంగాణలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా!

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా! రెండు మూడు రోజుల నుండి కాటన్ మిల్ దగ్గర రాత్రి పగలు పడిగాపులు కాస్తున్న రైతాంగం మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలో రోజుకు 50 ట్రాక్టర్లు మాత్రమే కొంటూ రైతులను తీవ్ర…

శ్రీ చైతన్య కాలేజీలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

భారత్ న్యూస్ హైదరాబాద్….శ్రీ చైతన్య కాలేజీలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి…

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు గారు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేఎల్పీ నేతల సమక్షంలో బాధ్యతలు…

ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి నా రాజకీయ జీవితంలో మొదటిసారి  విన్నాను.

భారత్ న్యూస్ విజయవాడ…ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి నా రాజకీయ జీవితంలో మొదటిసారి విన్నాను. దేశంలోనే అది మొదటిసారి… చివరిసారి కూడా అదే కావాలి – నారా చంద్రబాబు నాయుడు….

రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామ కృష్ణం రాజు దాన్ని

భారత్ న్యూస్ విజయవాడ…రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామ కృష్ణం రాజు దాన్ని ప్రోత్సహించింది ఎల్లో మీడియా, నారా చంద్రబాబు నాయుడుచేతిలో పప్పెట్‌లా మారిన RRR గత ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారుచంద్రబాబును పొగుడుతున్న ఇదే రఘురామకృష్ణంరాజు… -అంబటి…

తానే 30 ఏళ్ళ సియం అని పిచ్చతో, జగన్ రెడ్డి ముచ్చటపడి కట్టుకున్న

భారత్ న్యూస్ విజయవాడ…తానే 30 ఏళ్ళ సియం అని పిచ్చతో, జగన్ రెడ్డి ముచ్చటపడి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ లో మరిన్ని విచిత్రాలు వెలుగులోకి.

ఆర్గనైజ్డ్ క్రైం ఎలా చేయాలో, అందులో సిద్ధహస్తుడు జగన్ రెడ్డి.

భారత్ న్యూస్ విజయవాడ…ఆర్గనైజ్డ్ క్రైం ఎలా చేయాలో, అందులో సిద్ధహస్తుడు జగన్ రెడ్డి.వివేకా హత్య దగ్గర నుంచి, సోషల్ మీడియాలో బూతులు దాకా జగన్ రెడ్డి చేసిన ఆర్గనైజ్డ్ క్రైం ప్రజలు గమనించారు కాబట్టే, 11 సీట్లు ఇచ్చారు.

అమరావతికి మోదీ భారీ వరం..!!

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతికి మోదీ భారీ వరం..!! ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ…