Author: Uday Shankar Sharma

గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ

..భారత్ న్యూస్ అమరావతి..గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంకల్పం కార్యక్రమం చేపట్టారు. మత్తు పదార్థాలు రవాణా, సేవించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ లకు సమాచారం అందించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి. అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి. అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ. ఈ ఐదేళ్ళలో అన్ని రంగాల్లో కలిపి 35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలన్నదే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు

YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

భారత్ న్యూస్ విజయవాడ…YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు వైఎస్ జగన్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్న టాస్క్‌ఫోర్స్‌ ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత…

కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు పురస్కారాలను అందుకున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు పురస్కారాలను అందుకున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆయా దేశాల పౌరపురస్కారాలతో సత్కరించింది. తాజాగా ఈ రోజు .. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్‌…

గాజువాకప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి,

ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ … గాజువాక ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువకుడు దాడి జమ్మూ కాశ్మిర్ కు చెందిన నీరజ్ శర్మ గత కొంత కాలంగా దొంకాడ…

ఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ…

అయ్యప్ప భక్తులు టైమ్ స్లాట్ బుక్ చేసుకోండి: ట్రావెన్ కోర్ బోర్డ్

భారత్ న్యూస్ విజయవాడ…అయ్యప్ప భక్తులు టైమ్ స్లాట్ బుక్ చేసుకోండి: ట్రావెన్ కోర్ బోర్డ్ శబరిమల వెళ్లే భక్తులుదర్శనం కోసం ముందుగానే ఆన్లైన్ టైమ్ స్లాట్ ద్వారా తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరినట్లు ఏపీ దేవాదాయ…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి గా ఉండి ఎమ్మెల్యే

.భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(RRR) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమయినది…

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను దర్శించుకున్నారు. ఆయన భార్య సునీతతో కలిసి ఈ పవిత్ర యాత్రకు వచ్చారు. తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకొని ఆశీర్వాదాలు అందుకున్నారు. తిరుమల దేవస్థానం…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ జూబ్లీబిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత్ లోని బ్రిటీష్ హైకమిషనర్