Author: Uday Shankar Sharma

నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా..

భారత్ న్యూస్ హైదరాబాద్……నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా.. రోగి మృతికి కారకులైన ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. గాంధీనగర్కు చెందిన షేక్ జానీ తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని నిర్మలా సూపర్…

ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పెంపు!

భారత్ న్యూస్ అమరావతి,,,,ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పెంపు! ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే పాన్ కార్డులు డీయాక్టివేట్…

ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అమరావతి ఏపీలో అర్హులైన పెన్షన్ దారులు డిసెంబర్ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వంవెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ దారులు గ్రామంలో ఒకటి,రెండు నెలలు లేకపోయినా…

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఏపిఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ…

ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది ఏపీలో 108 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర…

ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు ఏపీలో రబీ సీజన్ కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ పంట కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు…

బాలల దినోత్సవం సందర్భంగా దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులు

బాలల దినోత్సవం సందర్భంగా దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులు పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దాములచెరువు పంచాయతీ దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు…

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన…

ఈ ఆడబిడ్డలు చెప్పిన మాటలను కంప్లైంట్‌గా తీసుకొని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని, నేను మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నా

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ ఆడబిడ్డలు చెప్పిన మాటలను కంప్లైంట్‌గా తీసుకొని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని, నేను మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారిని కూడా కోరుతున్న.. మీరు కూడా జాతీయ మానవ హక్కుల…

విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని కారు గోస్తనీ నదిలో పడింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ…. విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని కారు గోస్తనీ నదిలో పడింది. స్థానికులు గమనించి తీవ్ర గాయాలతో కారులో ఉన్న డ్రైవర్ ను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు…