రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొత్తపల్లి, ఆగస్టు 18: కొత్తపల్లి, ఘంటసాలపాలెం గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి. అనూష రైతులకు పలు సూచనలు…
