Author: Uday Shankar Sharma

రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రైతులు ఫసల్ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొత్తపల్లి, ఆగస్టు 18: కొత్తపల్లి, ఘంటసాలపాలెం గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి. అనూష రైతులకు పలు సూచనలు…

కంభం లో తూనికలు -కోలతల అధికారుల దాడులు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు,కంభం లో తూనికలు -కోలతల అధికారుల దాడులు.హడలెత్తి – షాపులు బంద్మూడు షాపుల పై కేసులు నమోదు మార్కాపురం జిల్లా:: కంభం మండలం లో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు నిర్వహించారు. మంగళవారం…

రసాయనాలతో 25.5 టన్నుల కల్తీ నెయ్యి.. స్వాధీనం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రసాయనాలతో 25.5 టన్నుల కల్తీ నెయ్యి.. స్వాధీనం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో H-FAST, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు 130 కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ…

జాతీయ జెండాకు ఘోర అవమానం: ఊరి శివారులో తలకిందులుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకం.. పట్టించుకోని అధికారులు!

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..జాతీయ జెండాకు ఘోర అవమానం: ఊరి శివారులో తలకిందులుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకం.. పట్టించుకోని అధికారులు! ​అధికారుల సమక్షం లేకుండా, ఎలాంటి అవగాహన లేని వారు జెండా ఆవిష్కరణ.​నిర్జన ప్రదేశంలో తలకిందులుగానే రెండు రోజులుగా ఎగురుతున్న జాతీయ…

గుడివాడ పురపాలక సంఘంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమీక్ష సమావేశం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..గుడివాడ పురపాలక సంఘంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమీక్ష సమావేశం గుడివాడ: గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్. మనోహర్, మున్సిపల్ అధికారులు,…

మాజీ స్పీకర్ తమ్మినేని దంపతులకు ముందస్తు బెయిల్…

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…మాజీ స్పీకర్ తమ్మినేని దంపతులకు ముందస్తు బెయిల్… భూ యజమాని బతికుండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, రూ.4 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కేసులో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని…

త్వరలో విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..త్వరలో విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నం :- విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గత రాత పరీక్షలో అర్హత సాధించిన సుమారు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి యంగ్ ఇండియా…

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు: వన్-వే ప్రారంభం…..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు: వన్-వే ప్రారంభం….. హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,090 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాబోయే 24…

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మహా తుఫానుగా మారుతోందా? ఈ ప్రాంతాలు అలర్ట్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడన్…