Author: Uday Shankar Sharma

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం A RAJASEKAR.SR Correspondent Vijayawada55 పైగా అజెండా అంశాలతో మంత్రివర్గ మండలి సమావేశం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌ పర్సన్లను ప్రజలే నేరుగా…

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిపాపకు అండగా నిలిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య..

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిపాపకు అండగా నిలిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య.. పారిశుధ్య కార్మికురాలైన చిన్నారి అమ్మమ్మ నరసమ్మ విజ్ఞప్తితో తక్షణమే స్పందించిన కమిషనర్… హృదయ స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ…

శ్రీవారి హుండీ రికార్డు స్థాయిలో

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..తిరుపతి :ఆగస్టు 19తిరుమల శ్రీవారి దర్శనానికి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు…

పోలీస్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆగస్టు 19తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభ మైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు టీజీపీఆర్‌బీ, ఆధ్వ ర్యంలో…

ఎంబిబిఎస్అభ్యర్థుల. ఎంట్రన్స్ కి మరో అవకాశం

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్. ఆగస్ట్‌19తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మరో అవకాశం లభించింది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్,కోర్సుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కాళోజీ…

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం. యూపీ హోంశాఖకు…

ఇకపై మున్సిపల్ ఆఫీస్ ల చుట్టూ తిరిగే పని లేదు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇకపై మున్సిపల్ ఆఫీస్ ల చుట్టూ తిరిగే పని లేదు A RAJASEKAR.SR Correspondent Vijayawadaచట్ట సవరణలకు ఆమోదించిన ఏపీ శాసన సభ మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి కొనుగోలు చేసినవారికి ఇది శుభవార్త ఇప్ప‌టివ‌ర‌కూ ఆస్తుల…

LPG ఈ-కేవైసీ గడువు 23 వరకు పొడిగింపు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..LPG ఈ-కేవైసీ గడువు 23 వరకు పొడిగింపు A RAJASEKAR.SR Correspondent Vijayawada..ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక అప్డేట్. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 16తో ముగియగా ఆయిల్ కంపెనీలు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లబ్ధిదారులు ఆగస్టు…