Author: Uday Shankar Sharma

రాజధాని రైల్వే లైన్ కోసం మోతడకలో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రాజధాని రైల్వే లైన్ కోసం మోతడకలో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తొలిగా 2344.12 ఎకరాలుఇనాం భూముల్లో పట్టాదారులకు ఎల్‌‌పిఎస్‌ ప్యాకేజీ అమరావతి Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి రాజధాని రైల్వేలైన్‌ ఏర్పాటులో భాగంగా మోతడక…

యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులు విజయవాడకు బదిలీ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులు విజయవాడకు బదిలీ A RAJASEKAR.SR Correspondent Vijayawadaవివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై నమోదైన కేసులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడ కోర్టులకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా…

ఏపీలో పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు షెడ్యూలు విడుదల..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు షెడ్యూలు విడుదల.. ​ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ఓటర్లను గుర్తించి, ప్రత్యేక జాబితాలను రూపొందించే ప్రక్రియకు సంబంధించి అధికారిక షెడ్యూలువిడుదలయింది. ఈ…

అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో చూడలేదు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో చూడలేదు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే విలువ ఉంటుంది.. బయట కూర్చుని ఎంత మాట్లాడినా విలువ ఉండదు నా రాజకీయ జీవితంలో మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం చూడలేదు 2019-24 మధ్య సవాల్ చేసి…

పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడటం కోసమే జనసేన పార్టీ పెట్టుకున్నాం – ఎమ్మెల్యే పంతం నానాజీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడటం కోసమే జనసేన పార్టీ పెట్టుకున్నాం – ఎమ్మెల్యే పంతం నానాజీ Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగుదేశం పార్టీకి కాపు కాయడం కోసం కాదు ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకుని…

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారం

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారం Ammiraju Udaya Shankar.sharma News Editor..వెలుగొండ ముంపు నిర్వాసిత బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.200 కోట్ల పరిహారాన్ని అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం A RAJASEKAR.SR Correspondent Vijayawada55 పైగా అజెండా అంశాలతో మంత్రివర్గ మండలి సమావేశం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌ పర్సన్లను ప్రజలే నేరుగా…

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిపాపకు అండగా నిలిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య..

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిపాపకు అండగా నిలిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య.. పారిశుధ్య కార్మికురాలైన చిన్నారి అమ్మమ్మ నరసమ్మ విజ్ఞప్తితో తక్షణమే స్పందించిన కమిషనర్… హృదయ స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వ…