Month: November 2024

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా!

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా! మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA), విపక్ష ఇండి కూటమి (INDIA) పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.. తాజాగా వెలువడిన…

గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టాలి.

..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం జిల్లా.. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టాలి. రోడ్డు ప్రమాదాలను నివారణకు చర్యలు చేపట్టాలి జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి., శ్రీకాకుళం(ఇచ్ఛాపురం )నవంబర్ 20, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు చెక్…

రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ పై కేఏ పాల్ వ్యాఖ్యలు

భారత్ న్యూస్ విజయవాడ…రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ పై కేఏ పాల్ వ్యాఖ్యలు ఫార్మా కంపెనీ కోసం వీళ్లకి వందల, వేలకోట్ల డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి? రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. మీరు తొందర పడి…

హన్మకొండ నుండి హైదరాబాద్‌కి బస్సులు లేవని మహిళా ప్రయాణికుల ఆందోళన

.భారత్ న్యూస్ హైదరాబాద్….హన్మకొండ నుండి హైదరాబాద్‌కి బస్సులు లేవని మహిళా ప్రయాణికుల ఆందోళన వచ్చిన కూడా వాటిల్లో సీట్లు ఉండట్లేదు.. మీకు చేత కాక పోతే నిన్న వరంగల్ వచ్చిన రేవంత్ రెడ్డికి అయినా చెప్పండి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన…

ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

.భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్ పాపం పసి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ 8 మంది పరిస్థితి విషమం.. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు నారాయణపేట – మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 100…

చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు సీఎంగా ఉండాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

..భారత్ న్యూస్ అమరావతి.చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు సీఎంగా ఉండాలి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు

…భారత్ న్యూస్ హైదరాబాద్…భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు రంగారెడ్డి – అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి.. తీవ్ర భయాందోళనకు…

జగిత్యాలలో దళిత నాయకుడిపై హత్యాయత్నం

…భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాలలో దళిత నాయకుడిపై హత్యాయత్నం హత్యాయత్నం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నట్లు అనుమానం జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ మోతే బైపాస్ రోడ్డు వద్ద దళిత నాయకుడు దుబ్బాక రమేష్‌పై దాడి కారులో వచ్చి నలుగురు వ్యక్తులు…

మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట

..భారత్ న్యూస్ హైదరాబాద్….మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లతో, ఎక్సైజ్ సూపరిండెంట్లతో మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటా వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడుగుతలేడు.. వాళ్లకి మెమోలు ఇస్తలేడు…

జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం

…భారత్ న్యూస్ హైదరాబాద్…జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం జడ్చర్ల చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోనేటి పుష్పలత జడ్చర్ల మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరగగా 27 కౌన్సిలర్‌ స్థానాలకు 23 బీఆర్‌ఎస్‌, చెరో రెండు స్థానాలు బీజేపీ, కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన…