Author: Uday Shankar Sharma

నంది నగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకుల బృందం

భారత్ న్యూస్ హైదరాబాద్….నంది నగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకుల బృందం సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించనున్న నేతలు…

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నిగ్ధ (17) పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె…

సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం

సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం తిరుపతి( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురం ,వడమాలపేట మండలాల్లో సరిహద్దులు లోని యోగుల పర్వతంపై కార్తీక దీపం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు .…

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.…

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్ ) తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. స్మార్ట్…

మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం వెళ్లనున్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం 3 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి…

నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం

భయాందోళనలో ప్రజలు…. …భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం భయాందోళనలో ప్రజలు….

సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం జాన్సన్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గం కల్వకుంట్ల తారకరామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ…

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కల.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కల. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అనకాపల్లి,విశాఖపట్నం,విజయనగరం,పార్వతీపురం,మన్యం,శ్రీకాకుళం జిల్లాలకు ఈ సుజల స్రవంతి ప్రాజెక్టు జీవనాడిగా ఉండాలనే ఆలోచనతో…