Author: Uday Shankar Sharma

ఒడిశాలోని పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నేవీ డే, డిసెంబర్ 4న భారత నావికాదళం విన్యాసాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.

భారత్ న్యూస్ విశాఖపట్నం….Navy Day : ఒడిశాలోని పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నేవీ డే, డిసెంబర్ 4న భారత నావికాదళం విన్యాసాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. IndianNavy | ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు

ఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు

భారత్ న్యూస్ విజయవాడఏకంగా పోలీసులకే కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు కేరళ – పోలీస్ యూనిఫాంలో త్రిస్సూర్ సైబర్‌ సెల్‌ పోలీసుకు కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాడు. ఈ పని మానుకో, నీ అడ్రెస్ దొరికిందంటూ సైబర్ నేరగాడికి బుద్ధి…

న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల డ్యాన్స్‌

.భారత్ న్యూస్ హైదరాబాద్….న్యూజిలాండ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల డ్యాన్స్‌ ట్రీటీ ప్రిన్సిప‌ల్స్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టే స‌మ‌యంలో వినూత్న నిర‌స‌న తెలిపిన ప్ర‌తిప‌క్ష ఎంపీలు బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి క‌రేరికి మైపి క్లార్క్ అమెను…

ఎన్టీఆర్‌–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది దాచినా దాగని నిజం: విజయసాయిరెడ్డి

భారత్ న్యూస్ విజయవాడ..వారంతా ఎన్టీఆర్‌–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది దాచినా దాగని నిజం: విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి పలువురు టీడీపీ సీనియర్లపై విమర్శలు పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్…

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి.

..భారత్ న్యూస్ అమరావతి..విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బిసి జనార్దన్ రెడ్డి,…

అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి

ఏలూరు జిల్లా కోరుకొల్లు:::15\11\2024::: అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా గుడిపాటి కృష్ణమూర్తి అధ్యక్షతన మహా అభిషేకం, మహాన్యాస పూర్వక అన్నాభిషేకం కన్నుల…

సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం

భారత్ న్యూస్ హైదరాబాద్….సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం గురుకులాలకు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్న బియ్యం ఇస్తాము సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడం వల్ల.. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం…

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లు ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హోంగార్డుల…

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ

..భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో…