Author: Uday Shankar Sharma

లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా, పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించి,

..భారత్ న్యూస్ అమరావతి..లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా, పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయుల నియామకం వచ్చే విద్యా సంవత్సరానికి కల్లా పూర్తి చేస్తాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ …

ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది

భారత్ న్యూస్ విజయవాడ…ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44…

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెందుర్గమ్మ వారి దేవాలయంలో హుండీ చోరి

భారత్ న్యూస్ విజయవాడ.బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం దుర్గమ్మ వారి దేవాలయంలో హుండీ చోరి కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో కొలువైయున్న కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కానుకల హుండీ చోరీకి గురైంది. గత రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దేవాలయం…

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లుకాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా..

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లుకాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లుపబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లుకార్పొరేషన్ debt – రూ.2,48,677…

ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Smuggling Dolls: ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్.. చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు…

CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ విజయవాడ…CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని హిందుస్థాన్‌టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటవరకు అసెంబ్లీ…

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.

..భారత్ న్యూస్ అమరావతి..భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. అమరావతి.. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు…

Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

..భారత్ న్యూస్ అమరావతి.Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి…

కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల సంచలన లేఖ

భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల సంచలన లేఖ హామీలను తుంగలో తొక్కి, కార్పోరేట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బహిరంగ లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్….