Month: November 2024

చిన్నారికి అమ్మైన కానిస్టేబుల్ నర్సమ్మ

.భారత్ న్యూస్ హైదరాబాద్….చిన్నారికి అమ్మైన కానిస్టేబుల్ నర్సమ్మ వికారాబాద్ జిల్లా తాండూరులో కృష్ణవేణి అనే మహిళ గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 5 నెలల బాబుతో పరీక్షా కేంద్రానికి వచ్చింది. కృష్ణవేణి పరీక్ష రాయడానికి వెళ్లగా, ఆమె 5 నెలల బాబు ఆలనాపాలనాను…

ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్ రోడ్డు పక్కన పని చేసుకునే వారి మీదేనా మీ ప్రతాపం హుజూర్ నగర్లో కూల్చివేతలు చేతి వృత్తిదారులపై అధికారుల ప్రతాపం లబోదిబోమంటున్న బాధితులు బ్రతుకుతెరువుపై కొట్టొద్దని వేడుకుంటున్న ఓ మంగలి…

సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ అమరావతి..సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె బలవంతంగా లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.…

25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

..భారత్ న్యూస్ అమరావతి..25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత నెల్లూరు – చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి పాఠశాలలో…

రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లగచర్ల బాధిత కుటుంబాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లగచర్ల బాధిత కుటుంబాలు ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాలు కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూ సేకరణ ఘటనను సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి…

ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య

.భారత్ న్యూస్ అమరావతి…ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారు.. కానీ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని సంస్కరణలనీ అటకెక్కించేసింది. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త…..

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ…

భారత్ న్యూస్ విజయవాడ..రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ… రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ నెంబర్73373-59375 ద్వారా సేవలు అందిస్తోందని… .పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం అమ్మదలచిన రైతులు ఈ నెంబర్…