మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.. మరోవైపు ఝార్ఖండ్లో రెండో విడతలో…
