Month: November 2024

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం ముంబయి, రాంచీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో…

నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌..

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్‌.. అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద…

25 నుంచి పార్లమెంటు,,,,

భారత్ న్యూస్ విశాఖపట్నం25 నుంచి పార్లమెంటు ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్‌ బిల్లులే కీలకం.. ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి.. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్‌ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే…

విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు

..భారత్ న్యూస్ అమరావతి..విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు…

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

.భారత్ న్యూస్ అమరావతి..పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి వంశీకృష్ణ చేసిన ఫిర్యాదుపై కసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు మేడ్చల్ – కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన…

తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాం.. నమ్మకపోతే మోడీ ఒక కమిటీని

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాం.. నమ్మకపోతే మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి నేను హెలికాప్టర్ పంపిస్తా – రేవంత్ రెడ్డి….

కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌పై మండిపడ్డ సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్

భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌పై మండిపడ్డ సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ గిరిజనులపై ఇంత కిరాతకంగా దాడులు చేస్తుంటే, గిరిజన జాతిలో పుట్టి బలరాం నాయక్, రామచంద్ర నాయక్ ఇద్దరు రేవంత్ రెడ్డికి…

ఢిల్లీలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ మీద పూర్తి ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

భారత్ న్యూస్ ఢిల్లీ…..బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ మీద పూర్తి ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కొడంగల్ ఫార్మాలో రేవంత్ అల్లుడికి మరో చిక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు…

ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ వరంగల్ – రాయపర్తి మండల SBI బ్యాంకు లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు. గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు.…