ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు పలువురికి గాయాలు.జంగారెడ్డిగూడెం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏలూరు జిల్లా… జంగారెడ్డిగూడెం… ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు పలువురికి గాయాలు లక్కవరం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ ఆగి…

పోలీస్ స్టేషన్,పాకాల జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జడ్జి పి.పూర్ణిమ దేవి….

పోలీస్ స్టేషన్,పాకాల జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జడ్జి పి.పూర్ణిమ దేవి…. ( భారత్ డిజిటల్ న్యూస్ ) 11/08/2026 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో పాకాల మండల…

భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్.

భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్. (భారత్ డిజిటల్ న్యూస్)- తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి భక్తులను మోసం. తిరుపతి ఆగష్టు 11:తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,…

శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..॥ శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🪷🙏🪷🦢🦚అమోఘ సిద్ధి రమితోమంత్ర శ్చింతామణి ర్నిధిః।సుమంగళో బీజమాశాపూరకోవరదః శివః॥ అర్థం: అమోఘ సిద్ధిఃఆయన అనుగ్రహం వృథా కాదు. కోరిన కోరికలను వెంటనే సిద్ధింపజేసేవాడు అమితఃపరిమితం లేనివాడు. అనంతమైన శక్తి కలవాడు…

శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన సోమనాథ్ ఆలయం!

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన సోమనాథ్ ఆలయం! శ్రావణ మాసం సందర్భంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…

భారత కరెన్సీలో కీలక మార్పు.. పాలిమర్ నోట్లకు గ్రీన్ సిగ్నల్..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..భారత కరెన్సీలో కీలక మార్పు.. పాలిమర్ నోట్లకు గ్రీన్ సిగ్నల్.. రూ.10, రూ.20 డినామినేషన్ నోట్లను ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించేందుకు RBI సిద్ధమవుతోంది.. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.200 కోట్ల విలువైన పాలిమర్…

డ్రగ్స్ వాడొద్దు.. ప్రతిజ్ఞ చేయించిన విజయ్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..డ్రగ్స్ వాడొద్దు.. ప్రతిజ్ఞ చేయించిన విజయ్ ‘Ammiraju Udaya Shankar.sharma News Editor…డ్రగ్ రహిత తమిళనాడు’ కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వాడకూడదని, సన్నిహితులు…

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్ YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు షార్ట్స్ ద్వారా అర్హత కోసం 10 మిలియన్ల నుంచి…

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష…

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్.. ఆగస్టు 18 నుంచి అమలు…. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, హెచ్-సిటీ ప్రాజెక్ట్ నిర్మాణాల నేపథ్యంలో, ఆగస్టు 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని…