శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్‌.జగన్‌ భేటీఅసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేసిన వైయస్‌.జగన్‌ప్రజా…

ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ ప్రకాశ్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో నాలుగేళ్లుగా నివసించడం లేదని…

NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.NEET-UG 2026 పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌.. CBI ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. నిందితులపై ఆరోపణల నమోదు అంశంపై రేపు…

తెలంగాణలో SIR ప్రక్రియలో 3,38,26,448 మంది మొత్తం ఓటర్లు నమోదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణలో SIR ప్రక్రియలో 3,38,26,448 మంది మొత్తం ఓటర్లు నమోదు SIR ఎన్యూమరేషన్ దశలో 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ మొత్తం ఓటర్లలో 78.30% ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజేషన్ పూర్తి 73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలు (21.70%) అన్‌కలెక్టబుల్‌గా…

కిమ్స్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కిమ్స్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ ఉదయం 6.30 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు చేరుకున్న ఎన్టీఆర్ సర్జరీకి ముందు నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సర్జరీ పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న…

వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే! ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవటానికి ఇదే…

పేకాట (జూదం)స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు… పేకాట (జూదం)స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి పేకాటరాయళ్ల గుట్టు రట్టు,భారీగా నగదు స్వాధీనం,29మంది జూదం రాయుళ్ళు,వాహనాలు, ఫోన్ స్వాధీనం వైఫై గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి – 29…

మచిలీపట్నం – పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణ జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం – పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో హత్య ప్రయత్నం జరిగిందా, ఆత్మహత్య ప్రయత్నించాడా అన్నది…

రష్యన్ల స్పెషల్ విషెస్!🇮🇳

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రష్యన్ల స్పెషల్ విషెస్!🇮🇳 అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! 🇮🇳 భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని రష్యన్ వ్యోమగాములు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో భారత…