ఢిల్లీలో హైఅలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల….
భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ..ఢిల్లీలో హైఅలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల…. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్, అల్-ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్…
ఈరోజు బంగారం ధరలు ▫️
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఈరోజు బంగారం ధరలు ▫️ ▶️ బంగారం తులం ధర: 1,74,260-/▶️ బంగారం 10 గ్రాముల ధర: 1,49,400-/ ▶️ వెండి తులం ధర:2718-/▶️ వెండి 10 గ్రాముల ధర:2330 -/ 👆🏻 ఈ ధరలు కేవలం11-08-2026…
ఛత్తీస్గఢ్లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం.
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఛత్తీస్గఢ్లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం. లబ్ధిదారులకు ఉచిత రేషన్ సరుకులు సలభంగా అందించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ‘రేషన్ ఏటీఎమ్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యంత్రంలో సుమారు 2,500…
CM Chandrababu Naidu’s high-level review on law and order tomorrow – DGP to station house officers to attend the meeting – CM to hold a meeting with field reports -High-level meeting at the Secretariat
CM Chandrababu Naidu’s high-level review on law and order tomorrow – DGP to station house officers to attend the meeting – CM to hold a meeting with field reports -High-level…
ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె తొలి దశలో పలు సర్వీసుల నిలిపివేత Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉపకార వేతనం పెంపు డిమాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ నెల 11వ…
రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్తో…
20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు?
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు? 20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు తొలిదశలో…
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ప్రకాశ్ రాజ్
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ప్రకాశ్ రాజ్ కర్ణాటకలోనే పుట్టాను.. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే జీవించాను. చివరికి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగానూ పోటీ చేశాను నిన్ను ఎన్నుకోరని భావించిన కొందరి…
కృష్ణానది ఒడ్డున ముసలి ప్రత్యక్షం
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణానది ఒడ్డున ముసలి ప్రత్యక్షం కంటికి కనిపించనివి మరి ఎన్నో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెం శివ క్షేవ క్షేత్రం సమీపాన పలువురికి కంటబడిన ముసలి.
A thorough investigation into the death of Medico Priyanka should be conducted to reveal the facts – Why is social media silent on the incident that shook two Telugu states?
A thorough investigation into the death of Medico Priyanka should be conducted to reveal the facts – Why is social media silent on the incident that shook two Telugu states?…
