ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా…
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ
భారత్ న్యూస్ అమరావతి..జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ ఈ సందర్భంగా ఎస్ ఐ శరత్ చంద్ర మాట్లాడుతూ మండల పరిధిలో హిటాచీలు జెసిపిలు టిప్పర్లు…
సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం.
భారత్ న్యూస్ విజయవాడ….గుంటూరు… సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం. గుంటూరు సిద్ధార్థనగర్ లోని అంబటి రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…
జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ
భారత్ న్యూస్ విజయవాడ…జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్,…
సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
.భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులు రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఆరోజు సర్వే…
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు *కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్) నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ప్రజల…
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తిరుమల( భారత్ న్యూస్ ) టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక…
సైబర్ నేరాల పై అవగాహన సదస్సు
సైబర్ నేరాల పై అవగాహన సదస్సు పాకాల (భారత్ న్యూస్ ) ప్రభుత్వ జూనియర్ కళాశాల పాకాల నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు డిజిటల్ టీవీ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ క్రైమ్…
ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఐక్య
.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఐక్య కార్యాచరణ సమితి JAC ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. సదస్సుకు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు మరియు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు వచ్చి విజయవంతం…
Due to the effect of the period in the Bay of Bengal, there is a possibility of heavy rains in the next four days due to the formation of low pressure. advised farmers and people to be alert.
Due to the effect of the period in the Bay of Bengal, there is a possibility of heavy rains in the next four days due to the formation of low…
