జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు..
..భారత్ న్యూస్ అమరావతి..జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు..
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
..భారత్ న్యూస్ అమరావతి.రాంగోపాల్ వర్మపై కేసు నమోదు వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టాడని రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు….
నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో రైతులు
భారత్ న్యూస్ హైదరాబాద్…నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో రైతులు వరంగల్ – ఏనుమాముల మార్కెట్లో నిలిచిపోయిన పత్తి కొనుగోలు. తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా కొనుగోలు నిలిపివేసిన వ్యాపారులు. మార్కెట్ కార్యదర్శిని నిలదిస్తున్న రైతులు….
అపరిశుభ్రంగా చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం
..భారత్ న్యూస్ హైదరాబాద్….అపరిశుభ్రంగా చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ – మొఘలురా ఇండోర్ స్టేడియంలోని చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడికొచ్చి వారు ఇష్టానుసారంగా తెల్లటి గోడలపై పాన్లు తిని ఉమ్మేస్తున్నారు. దీంతో గోడలన్నీ…
ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్
…భారత్ న్యూస్ హైదరాబాద్….ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ కర్ణాటకలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వక్స్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇచ్చారు.. ఈ వివాదానికి కారణం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని బీజేపీ ఆరోపించింది. అబ్కారీ శాఖలో…
యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా?
భారత్ న్యూస్ హైదరాబాద్….…యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా? రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై అయోమయంలో రైతులు.…
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు
భారత్ న్యూస్ విజయవాడ…అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు…
.ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు
భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.…
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు
.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని కోరారు.…
సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడు
భారత్ న్యూస్ విజయవాడ..అన్నమయ్య జిల్లా మదనపల్లె సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడులక్ష లాది చేపలు మృత్యువాత పడి నీళ్లలో తేలాడుతున్న వైనంచెరువులో నీళ్లు విషతుల్యం కావడంతో పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తంచెరువులో విషం కలిపిన వారిపై…
