అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఛాంబర్‌లో కేబినెట్ భేటీ జరిగింది…

..భారత్ న్యూస్ అమరావతి.అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఛాంబర్‌లో కేబినెట్ భేటీ జరిగింది

సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల..

భారత్ న్యూస్ అమరావతి సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల సహృదయంతో అంగీకరించిన విద్యా శాఖా మంత్రినారా లోకేష్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న…

విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హ‌రేంధిర ప్ర‌సాద్

.భారత్ న్యూస్ అమరావతి..విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరి పిల్లలకు స్కూల్‌ ఫీజులో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హ‌రేంధిర ప్ర‌సాద్కు ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌,…

2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

భారత్ న్యూస్ విజయవాడ…2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా మా ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ పథకం’ ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి…

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఉదయం 10 గంటలకు సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే ఏడాది మే…

నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం

భారత్ న్యూస్ విజయవాడ….అమరావతి: నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం.. మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు.. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న జగన్.. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న జగన్.

ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నాం. ప్రభుత్వం బలవంతంగా ఆధార్‌, పాన్‌ వివరాలు సేకరించలేదు. ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చు. ఎన్యూమారేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

భారత్ న్యూస్ విజయవాడ…AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం (నేటి) నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. సమావేశాల తొలిరోజే 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి…

పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస రాజ్యమా? ఎవరూ అధైర్యపడొద్దు సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.

-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు రాత్రికి రాత్రి ఇళ్ళమీదపడి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు.. చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది రాక్షస…