సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్ 25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనెందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ప్రసాద్ ముంబైలో సౌరబ్ ప్రసాద్ నురెడ్…

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

..భారత్ న్యూస్ అమరావతి..ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఇంటింటి సమగ్ర కుటుంబ

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న “ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” నేపథ్యంలో మిస్డ్ కాల్ నెంబర్…Missed Call Number – 72890 87272* ని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే సుమారుగా 15 వేల మందితో…

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం.

..భారత్ న్యూస్ అమరావతి..టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు టిటిడి ఈవో శ్రీ…

రేపు శాసనసభ ముందుకు 7 బిల్లులు

..భారత్ న్యూస్ అమరావతి..రేపు శాసనసభ ముందుకు 7 బిల్లులు ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏడు బిల్లుల్ని ప్రవేశ పెట్టనుంది ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ…

డిస్కంల నష్టాలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే

భారత్ న్యూస్ విశాఖపట్నం..డిస్కంల నష్టాలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. టీడీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు రూ. 22,089 కోట్లు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ హయాంలో రూ.395 కోట్లు. టీడీపీ పాలనలో విద్యుత్‌ సంస్థలకు చేసిన అప్పు…

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్యార్థులకు అవగాహన

భారత్ న్యూస్ విజయవాడ…మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆవిష్కరించారు. ప్రతి రోజు పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు.

ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.. రాత్రి మూసీ పరివాహక బస్తీల్లో పర్యటించిన బీజేపీ నేతలు.. బస్తీ వాసుల ఇళ్లలో భోజనం చేసి అక్కడే నిద్రించిన బీజేపీ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు స్పందనగా మూసీ…

ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ

…భారత్ న్యూస్ హైదరాబాద్…..బ్రేకింగ్. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసిన‌ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ…

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ..

…భారత్ న్యూస్ హైదరాబాద్…మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ.. గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు జీడిమెట్ల గౌతమీ కాలేజీకి వెళ్లిన విద్యార్థిని అయితే.. తన ఎగ్జామ్ సెంటర్ బాలానగర్ లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థిని…