భారత్ న్యూస్ విశాఖపట్నం..సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్

25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ

ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనెందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ప్రసాద్

ముంబైలో సౌరబ్ ప్రసాద్ ను
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ అధికారులు.

విశాఖ డిఆర్ఎం ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తున్న విశాఖ మరియు ఢిల్లీ బృందాలు

ఈ సోదాల్లో సీబీఐ అధికారులకు కీలక డాక్యుమెంట్స్ లభ్యం

సౌరబ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీబీఐ అధికారులు