నయనతారకు స్టార్స్.. ధనుష్కు ఫ్యాన్స్ మద్దతు..
భారత్ న్యూస్ విశాఖపట్నం..నయనతారకు స్టార్స్.. ధనుష్కు ఫ్యాన్స్ మద్దతు.. నయనతారకు స్టార్స్.. ధనుష్కు ఫ్యాన్స్ మద్దతు‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్ డాక్యుమెంటరీ ట్రైలర్లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్ చేశారని నయనతార ఆరోపించారు. ఈ…
ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదివే ములుగుకు చెందిన ఓ విద్యార్థి చైనా వారిలా కటింగ్ చేయించుకొని కాలేజీకి వెళ్ళాడు. అది చూసి సెకండ్…
కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్ లో స్కూటీ లో నుండి లక్ష రూపాలయు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు!
భారత్ న్యూస్ హైదరాబాద్.కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్ లో స్కూటీ లో నుండి లక్ష రూపాలయు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు! పల్సర్ బైక్ పై వ్యాపారిని వెంబడించిన దొంగలు ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేస్కోని స్కూటీలో పెట్టుకొని దుకాణం…
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు
భారత్ న్యూస్ విశాఖపట్నం.వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవి5 చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై శనివారం అవనిగడ్డ నియోజకవర్గ టీవీ5 రిపోర్టర్ సుబ్బారావు…
ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం ఇబ్రహీంపట్నం, నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శనివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పి.గిరికుమార్ (ఈనాడు), ఎం.నాగేశ్వరరావు (వార్త) కేకు కట్…
టిడ్కో హౌసింగ్ అనేది జగన్ రెడ్డి పైశాచిక ఆనందానికి పరాకాష్ట.
భారత్ న్యూస్ విశాఖపట్నం..టిడ్కో హౌసింగ్ అనేది జగన్ రెడ్డి పైశాచిక ఆనందానికి పరాకాష్ట. విశాఖలో 2014 – 2019 సమయంలో నిజమైన పేదవారందరికి ఇళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు యుసిటీ డిపార్ట్మెంట్ వారితో…
కిషన్ రెడ్డి నీ డీఎన్ఏ టెస్ట్ చేసుకో!
…భారత్ న్యూస్ హైదరాబాద్….కిషన్ రెడ్డి నీ డీఎన్ఏ టెస్ట్ చేసుకో! ప్రధాని మోడీ తెలంగాణను పార్లమెంట్ డోర్లు వేసుకొని ఇచ్చారు అని అన్నాడు.. కిషన్ రెడ్డికి పౌరుషం లేదా? – మంత్రి పొన్నం ప్రభాకర్…
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
…భారత్ న్యూస్ హైదరాబాద్…ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని కోరిన రేవంత్ రెడ్డి…..
సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారం.. రోడ్డెక్కి పీజీ విద్యార్థుల ఆందోళన
…భారత్ న్యూస్ హైదరాబాద్….సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారం.. రోడ్డెక్కి పీజీ విద్యార్థుల ఆందోళన అల్పాహారం బాలేదంటూ కాలేజీ హాస్టల్ దగ్గర ధర్నా రాత్రి మిగిలిన భోజనాన్ని బ్రేక్ ఫాస్ట్గా ఇస్తున్నారంటూ ఆగ్రహం…
చంద్రబాబుతో విదేశాంగ మంత్రి చర్చలు – వైసీపీలో అనుమానాలు !
..భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబుతో విదేశాంగ మంత్రి చర్చలు – వైసీపీలో అనుమానాలు ! ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్లినా చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను తప్పక కలుస్తారు. ఎందుకంటే ఏపీకి నిధుల కోసం తప్పదు. ఇతర మంత్రుల్ని కలుస్తారు. రాష్ట్రానికి…
