తెలంగాణ రాష్ట్రంలోని బీఎన్ రెడ్డి నగర్ ఆలయంలో చోరీ: పంచలోహంతో

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్రంలోని బీఎన్ రెడ్డి నగర్ ఆలయంలో చోరీ: పంచలోహంతో తయారు చేసిన గణేశుడు, అయ్యప్ప విగ్రహాలను పంచాయితీ రాజ్ టీచర్స్ కాలనీ, ఫేజ్ 1లోని ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.

మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ

భారత్ న్యూస్ విజయవాడ.మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.21 ఏళ్ల ఆమె 125 కంటెస్టెంట్లతో పోటీపడి విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో ఈ పోటీలు జరిగాయి.…

హైస్కూల్స్ ఇక 5 గంటల వరకు..!

..భారత్ న్యూస్ అమరావతి.హైస్కూల్స్ ఇక 5 గంటల వరకు..! అమరావతి: తర్వాత విద్యా కమిటీలు, తల్లి దండ్రులతో అభిప్రాయాల మేరకు సవరించిన టైమింగ్స్ ను అమలు చేస్తారు.. హైస్కూల్ పని వేళలను సాయంత్రం ఐదు గంటల వరకు ఉండేలా ప్రభుత్వం యోచిస్తోంది…

జనగామ జిల్లా కొడకండ్ల మండలం అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న కారు

…భారత్ న్యూస్ హైదరాబాద్….జనగామ జిల్లా కొడకండ్ల మండలం అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న కారు హన్మకొండ నుండి విజయవాడ వెళ్తున్న బ్రెజ్జా కారు కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామ శివారులో అదుపుతప్పి చెట్టును ‘ఢీ’ కొన్నాడు…ఈ ప్రమాదంలో కారు ముందు…

రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట వద్ద అదుపుతప్పి రైలు నుండి కిందపడిన బాలిక

భారత్ న్యూస్ విశాఖపట్నం.అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుబ్రేకింగ్ న్యూస్ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట వద్ద అదుపుతప్పి రైలు నుండి కిందపడిన బాలిక తిరుమల ఎక్స్ప్రెస్ లో కడప నుండి రేణిగుంటకు వెళుతూ ప్రమాదం ఆధార్ కార్డు ఆధారంగా బద్వేల్ కు…

తిరుమల:17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. భారత్ న్యూస్ విజయవాడ…తిరుమల: 17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,179 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు హైదరాబాద్‌: సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును పూర్తిగా తొలగించారు..…

15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు.. పాడేరు: గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖకు చెందిన భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మనబంగి పంచాయతీ…

ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.. దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష…

హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన భారత్‌

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన భారత్‌ భారత్‌ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు..…