Author: Uday Shankar Sharma

ఇక పై ‘రీల్స్’ చేస్తే కేసులే: రైల్వే బోర్డు.

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇక పై ‘రీల్స్’ చేస్తే కేసులే: రైల్వే బోర్డు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి రైల్వేబోర్డు ఝలక్ ఇచ్చింది. రైల్వే ప్రాంగణాలు మరియు కోచ్ లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది…

పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం

…భారత్ న్యూస్ హైదరాబాద్….పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం Golden Oriole అపార్ట్‌మెంట్ లోని ఓ ప్లాట్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలెండర్.. మంటలను చూసి బయటకు పరుగులు తీసిన అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్న…

మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనం

భారత్ న్యూస్ విశాఖపట్నం..మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనం ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నారుల వార్డులో హఠాత్తుగా అంటుకున్న మంటలు. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు…

రేవంత్ రెడ్డి దొరా నీకు దండం పెడ్తం మా బంజారా బిడ్డలని వదిలెయ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి దొరా నీకు దండం పెడ్తం మా బంజారా బిడ్డలని వదిలెయ్ నీ ఫార్మా కంపెనీల కోసం కావాలంటే రెడ్ల భూములు తీస్కో మా లాంటి చిన్న చిన్న లంబాడా రైతులను వదిలిపెట్టు – నర్సా నాయక్,…

సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి

..భారత్ న్యూస్ అమరావతి.బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యానం హైదరాబాద్‌కు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌కు పయనమైన…

కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..

భారత్ న్యూస్ విజయవాడ…కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు డీఎస్పీగా…

పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్…పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSP, TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని…

వైసిపి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో క్రింది సిబ్బందిని బలిపశువులు చేస్తారా….

భారత్ న్యూస్ విజయవాడవైసిపి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో క్రింది సిబ్బందిని బలిపశువులు చేస్తారా…. వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా కోర్టులో ప్రవేశపెడతారా… వైసీపీ నేతలు కనుసనల్లో పనిచేస్తున్న గుంటూరు జిల్లా ఎస్పీ,డీఎస్పీ… రాజ మర్యాదల విషయంలో లక్షల…

అంగీకారంతో మైనర్ భార్య (18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు భారత్ న్యూస్ విశాఖపట్నం..అంగీకారంతో మైనర్ భార్య (18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబేహైకోర్టు తీర్పు ఇచ్చింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టువిధించిన 10ఏళ్ల జైలు…

కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.

..భారత్ న్యూస్ అమరావతి..కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీశైలం దేవస్థానం మాట్లాడుతూ…కార్తీక పౌర్ణమి కావడంతో సాయంత్రం కృష్ణా నదికి హారతి జ్వాలాతోరణం…