Author: Uday Shankar Sharma

తిరుమల:17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. భారత్ న్యూస్ విజయవాడ…తిరుమల: 17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,179 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు హైదరాబాద్‌: సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును పూర్తిగా తొలగించారు..…

15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు.. పాడేరు: గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖకు చెందిన భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మనబంగి పంచాయతీ…

ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.. దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష…

హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన భారత్‌

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టిన భారత్‌ భారత్‌ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు..…

సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్ 25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనెందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ప్రసాద్ ముంబైలో సౌరబ్ ప్రసాద్ నురెడ్…

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

..భారత్ న్యూస్ అమరావతి..ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఇంటింటి సమగ్ర కుటుంబ

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న “ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” నేపథ్యంలో మిస్డ్ కాల్ నెంబర్…Missed Call Number – 72890 87272* ని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే సుమారుగా 15 వేల మందితో…

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం.

..భారత్ న్యూస్ అమరావతి..టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు టిటిడి ఈవో శ్రీ…

రేపు శాసనసభ ముందుకు 7 బిల్లులు

..భారత్ న్యూస్ అమరావతి..రేపు శాసనసభ ముందుకు 7 బిల్లులు ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏడు బిల్లుల్ని ప్రవేశ పెట్టనుంది ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ…