తిరుమల:17 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు
17 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. భారత్ న్యూస్ విజయవాడ…తిరుమల: 17 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,179 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
