Author: Uday Shankar Sharma

డిస్కంల నష్టాలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే

భారత్ న్యూస్ విశాఖపట్నం..డిస్కంల నష్టాలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. టీడీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు రూ. 22,089 కోట్లు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ హయాంలో రూ.395 కోట్లు. టీడీపీ పాలనలో విద్యుత్‌ సంస్థలకు చేసిన అప్పు…

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్యార్థులకు అవగాహన

భారత్ న్యూస్ విజయవాడ…మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆవిష్కరించారు. ప్రతి రోజు పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు.

ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.. రాత్రి మూసీ పరివాహక బస్తీల్లో పర్యటించిన బీజేపీ నేతలు.. బస్తీ వాసుల ఇళ్లలో భోజనం చేసి అక్కడే నిద్రించిన బీజేపీ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు స్పందనగా మూసీ…

ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ

…భారత్ న్యూస్ హైదరాబాద్…..బ్రేకింగ్. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసిన‌ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ…

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ..

…భారత్ న్యూస్ హైదరాబాద్…మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ.. గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు జీడిమెట్ల గౌతమీ కాలేజీకి వెళ్లిన విద్యార్థిని అయితే.. తన ఎగ్జామ్ సెంటర్ బాలానగర్ లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థిని…

నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు.. నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్‌ చేశారని నయనతార ఆరోపించారు. ఈ…

ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఖమ్మం మెడికల్ కాలేజీలో విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదివే ములుగుకు చెందిన ఓ విద్యార్థి చైనా వారిలా కటింగ్ చేయించుకొని కాలేజీకి వెళ్ళాడు. అది చూసి సెకండ్…

కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్ లో స్కూటీ లో నుండి లక్ష రూపాలయు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు!

భారత్ న్యూస్ హైదరాబాద్.కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్ లో స్కూటీ లో నుండి లక్ష రూపాలయు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు! పల్సర్ బైక్ పై వ్యాపారిని వెంబడించిన దొంగలు ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేస్కోని స్కూటీలో పెట్టుకొని దుకాణం…

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు

భారత్ న్యూస్ విశాఖపట్నం.వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవి5 చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై శనివారం అవనిగడ్డ నియోజకవర్గ టీవీ5 రిపోర్టర్ సుబ్బారావు…

ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం ఇబ్రహీంపట్నం, నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శనివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పి.గిరికుమార్ (ఈనాడు), ఎం.నాగేశ్వరరావు (వార్త) కేకు కట్…