17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.

భారత్ న్యూస్ విజయవాడ…తిరుమల:

17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,179 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు