Author: Uday Shankar Sharma

వెయ్యి రోజుల పాలనపై అధిష్ఠానం సంతృప్తిని వ్యక్తం చేసింది

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వెయ్యి రోజుల పాలనపై అధిష్ఠానం సంతృప్తిని వ్యక్తం చేసింది వచ్చే రెండేళ్లు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే సూచించారు మంత్రి కొండా సురేఖ అంశంపై మేం ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చాం..…

ఎలక్షన్‌ కమిషన్‌ చలో’ మార్చ్‌లో ప్రకాశ్‌రాజ్‌ అదుపులోకి.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎలక్షన్‌ కమిషన్‌ చలో’ మార్చ్‌లో ప్రకాశ్‌రాజ్‌ అదుపులోకి. Ammiraju Udaya Shankar.sharma News Editor…సిర్‌, ఓటర్ల తొలగింపుపై బెంగళూరులో నిర్వహించిన ‘ఎలక్షన్‌ కమిషన్‌ చలో’ మార్చ్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బహుళ…

ప్రధాన కూడలి లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు..కోడూరు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కోడూరు ప్రధాన కూడలి లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ముఖ్య అతిధిగా హాజరైన మండలి వెంకట్రామ్ ( రాజా బాబు )గారు భారీగా టపాకాయలు పేల్చిన జనసైనికులు. కోడూరు ప్రధాన సెంటన్ నందు…

బెంగళూరు నుంచి 31 మంది బంగ్లాదేశీయులు మాల్దాకు తరలింపు.

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బెంగళూరు నుంచి 31 మంది బంగ్లాదేశీయులు మాల్దాకు తరలింపు. అక్రమ వలసదారులుగా అనుమానిస్తున్న 31 మంది బంగ్లాదేశీయులను బెంగళూరు పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలించి అధికారులకు అప్పగించారు. వారిని తదుపరి డిపోర్టేషన్‌ ప్రక్రియ కోసం కర్మ…

బుధవారం గణపతి పూజ — ఫలితాలు, ప్రాముఖ్యత, విశిష్టతలు.

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..బుధవారం గణపతి పూజ — ఫలితాలు, ప్రాముఖ్యత, విశిష్టతలు………….!!వినాయకుడు ప్రథమ పూజలు అందుకునే దేవుడు. మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పని చేసినా ముందుగా గణపతి పూజ చేయడం ఆచారం. దీనికి ప్రధాన కారణం మనం…

బుధవారం జపించాల్సిన శ్రీ కృష్ణ శ్లోకం….

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..బుధవారం జపించాల్సిన శ్రీ కృష్ణ శ్లోకం………..!!వందే నవ ఘన శ్యామం, పీఠ కౌసేయ వాససం,సనందం సుందరం సూధం, శ్రీ కృష్ణం ప్రాకృతే పరం. “నీలిమేఘాల రంగున్న శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. పసుపు వస్త్రాలతో, అందంగా, స్వచ్చంగా, ఎల్లప్పుడూ సంతోషంగా…

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల…

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల… ఏపీ పీజీసెట్‌ (APPGCET) 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 3 నుంచి 8 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో…

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప…