తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము
భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము ఏపీ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా కృష్ణా నది నీళ్లు వాడుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులు ఆన్ చేయకుండా నీటిని వదిలేస్తుంది కృష్ణా నదిపై…
