ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేటి నుంచి ఈ-పంట నమోదు ఏపీలో రబీ సీజన్ కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ పంట కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు…
బాలల దినోత్సవం సందర్భంగా దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులు
బాలల దినోత్సవం సందర్భంగా దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన పుల్లూరు ఆనందయ్య,బేబి దంపతులు పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దాములచెరువు పంచాయతీ దామలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు…
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా
..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన…
ఈ ఆడబిడ్డలు చెప్పిన మాటలను కంప్లైంట్గా తీసుకొని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని, నేను మానవ హక్కుల కమిషన్ను కోరుతున్నా
.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ ఆడబిడ్డలు చెప్పిన మాటలను కంప్లైంట్గా తీసుకొని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని, నేను మానవ హక్కుల కమిషన్ను కోరుతున్నా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారిని కూడా కోరుతున్న.. మీరు కూడా జాతీయ మానవ హక్కుల…
విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని కారు గోస్తనీ నదిలో పడింది.
భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ…. విశాఖ జిల్లా తగరపువలస గోస్తనీ బ్రిడ్జ్ రైలింగ్ ఢీకొని కారు గోస్తనీ నదిలో పడింది. స్థానికులు గమనించి తీవ్ర గాయాలతో కారులో ఉన్న డ్రైవర్ ను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ..
..భారత్ న్యూస్ హైదరాబాద్….నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ ఆర్మూర్ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడి…
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్, పరువు నష్టం కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు…
…భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్, పరువు నష్టం కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు…
తెలంగాణలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా!
…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా! రెండు మూడు రోజుల నుండి కాటన్ మిల్ దగ్గర రాత్రి పగలు పడిగాపులు కాస్తున్న రైతాంగం మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలో రోజుకు 50 ట్రాక్టర్లు మాత్రమే కొంటూ రైతులను తీవ్ర…
శ్రీ చైతన్య కాలేజీలో ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
భారత్ న్యూస్ హైదరాబాద్….శ్రీ చైతన్య కాలేజీలో ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్ – నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి…
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు గారు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేఎల్పీ నేతల సమక్షంలో బాధ్యతలు…
