ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి నా రాజకీయ జీవితంలో మొదటిసారి  విన్నాను.

భారత్ న్యూస్ విజయవాడ…ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి నా రాజకీయ జీవితంలో మొదటిసారి విన్నాను. దేశంలోనే అది మొదటిసారి… చివరిసారి కూడా అదే కావాలి – నారా చంద్రబాబు నాయుడు….

రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామ కృష్ణం రాజు దాన్ని

భారత్ న్యూస్ విజయవాడ…రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామ కృష్ణం రాజు దాన్ని ప్రోత్సహించింది ఎల్లో మీడియా, నారా చంద్రబాబు నాయుడుచేతిలో పప్పెట్‌లా మారిన RRR గత ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారుచంద్రబాబును పొగుడుతున్న ఇదే రఘురామకృష్ణంరాజు… -అంబటి…

తానే 30 ఏళ్ళ సియం అని పిచ్చతో, జగన్ రెడ్డి ముచ్చటపడి కట్టుకున్న

భారత్ న్యూస్ విజయవాడ…తానే 30 ఏళ్ళ సియం అని పిచ్చతో, జగన్ రెడ్డి ముచ్చటపడి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ లో మరిన్ని విచిత్రాలు వెలుగులోకి.

ఆర్గనైజ్డ్ క్రైం ఎలా చేయాలో, అందులో సిద్ధహస్తుడు జగన్ రెడ్డి.

భారత్ న్యూస్ విజయవాడ…ఆర్గనైజ్డ్ క్రైం ఎలా చేయాలో, అందులో సిద్ధహస్తుడు జగన్ రెడ్డి.వివేకా హత్య దగ్గర నుంచి, సోషల్ మీడియాలో బూతులు దాకా జగన్ రెడ్డి చేసిన ఆర్గనైజ్డ్ క్రైం ప్రజలు గమనించారు కాబట్టే, 11 సీట్లు ఇచ్చారు.

అమరావతికి మోదీ భారీ వరం..!!

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతికి మోదీ భారీ వరం..!! ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ…

గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ

..భారత్ న్యూస్ అమరావతి..గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంకల్పం కార్యక్రమం చేపట్టారు. మత్తు పదార్థాలు రవాణా, సేవించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ లకు సమాచారం అందించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి. అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి. అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ. ఈ ఐదేళ్ళలో అన్ని రంగాల్లో కలిపి 35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలన్నదే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు

YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

భారత్ న్యూస్ విజయవాడ…YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు వైఎస్ జగన్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్న టాస్క్‌ఫోర్స్‌ ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత…

కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు పురస్కారాలను అందుకున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…కేంద్రంలో పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు పురస్కారాలను అందుకున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆయా దేశాల పౌరపురస్కారాలతో సత్కరించింది. తాజాగా ఈ రోజు .. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్‌…

గాజువాకప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి,

ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ … గాజువాక ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువకుడు దాడి జమ్మూ కాశ్మిర్ కు చెందిన నీరజ్ శర్మ గత కొంత కాలంగా దొంకాడ…