ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Smuggling Dolls: ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్.. చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు…

CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ విజయవాడ…CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని హిందుస్థాన్‌టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటవరకు అసెంబ్లీ…

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.

..భారత్ న్యూస్ అమరావతి..భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. అమరావతి.. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు…

Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

..భారత్ న్యూస్ అమరావతి.Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి…

కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల సంచలన లేఖ

భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల సంచలన లేఖ హామీలను తుంగలో తొక్కి, కార్పోరేట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బహిరంగ లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్….

నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా..

భారత్ న్యూస్ హైదరాబాద్……నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా.. రోగి మృతికి కారకులైన ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. గాంధీనగర్కు చెందిన షేక్ జానీ తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని నిర్మలా సూపర్…

ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పెంపు!

భారత్ న్యూస్ అమరావతి,,,,ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పెంపు! ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే పాన్ కార్డులు డీయాక్టివేట్…

ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అమరావతి ఏపీలో అర్హులైన పెన్షన్ దారులు డిసెంబర్ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వంవెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ దారులు గ్రామంలో ఒకటి,రెండు నెలలు లేకపోయినా…

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఏపిఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ…

ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది ఏపీలో 108 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర…