అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌. Ammiraju Udaya Shankar.sharma News Editor…మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి. ఇటీవల…

హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.హెడ్ కానిస్టేబుల్ రమణయ్య పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాసులును ⚽ ఆడుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించు కుంటూ తీసుకెళ్లిన పోలీసులు.

అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులకు తొలగిన అడ్డంకులు..

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులకు తొలగిన అడ్డంకులు.. మధ్యలో మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులు చేసేందుకు హైకోర్టు పచ్చజెండా – భూసేకరణ విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసిన హైకోర్టు – విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రక్రియను అడ్డుకోలేమన్న…

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు.. 17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్ .. డ్రగ్ పెడ్లర్‍ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్.

శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.…

ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 🔹 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు🔹 3.41 కోట్ల మందికి ప్రయోజనం🔹 ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం పేద, మధ్యతరగతి కుటుంబాలకు…

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కనిపించనుంది. అయితే, భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఉండటంతో…

పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం..

శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ వైయస్‌ జగన్‌ మీటింగ్‌ పాయింట్స్‌ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్‌.జగన్‌ భేటీఅసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం చేసిన వైయస్‌.జగన్‌ప్రజా…