కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో

…భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను మరియు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంఎల్సీ కవిత.

సుచరిత కుటుంబానికి వైసిపి రూ.10 లక్షలు ఆర్థిక సాయం

భారత్ న్యూస్ విజయవాడ…సుచరిత కుటుంబానికి వైసిపి రూ.10 లక్షలు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇంచార్జి కరణం వెంకటేష్చీరాల : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో జూన్ 21న కామాంధుల చేతిలో…

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి.

భారత్ న్యూస్ ఢిల్లీ….పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. 24వ తేదీ ఆదివారం పార్లమెంటు భవనంలో అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్‌ రిజిజు…

కాకినాడ జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత…

భారత్ న్యూస్ విజయవాడ…కాకినాడ జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత… మాథ్స్ టీచర్ శ్రీనివాసరావు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులను స్కూలుకు తీసుకువచ్చిన విద్యార్థినులు. విద్యార్థులు తల్లిదండ్రు మ్యాథ్స్ టీచర్ పై దాడి… పారిపోవడానికి ప్రయత్నం చేసిన శ్రీనివాస రావును అడ్డుకుని…

అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి.

అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్) తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలా మహల్…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు తిరుపతి (భారత్ న్యూస్) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు…

ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం

భారత్ న్యూస్ విజయవాడ…ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ హెచ్చరిక ఆపై తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ప్రకటన ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ…

రోజు రోజు కి చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి…

.భారత్ న్యూస్ అమరావతి..రోజు రోజు కి చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి….అలాంటి ఘటన గుంటూరు పట్టణంలో జరిగింది…ఏడేళ్ల బాలికపై బీటెక్ విద్యార్థి అఘాయిత్యం గుంటూరులో శుక్రవారం దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలికపై బీటెక్ విద్యార్థి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.…

రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు

…భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక, ఆయన సొంత ఊరులో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా? చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు,…

వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి

భారత్ న్యూస్ హైదరాబాద్….వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి వికారాబాద్ – ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.…