.తిరుపతి రెడ్డిఇల్లు సేఫ్,యూ టర్న్ తీసుకున్న హైడ్రా

.భారత్ న్యూస్ హైదరాబాద్….తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్ యూ టర్న్ తీసుకున్న హైడ్రా ఇప్పటికే FTL పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు.. ఇప్పటి వరకు ఆక్రమణలు జరిగాయి. ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా…

మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు.. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ…

ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదు ఏకనాథ్ షిండే కీలక వ్యాఖ్యలు సీట్లకు, సీఎం పదవికి సంబంధం లేదు.. సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం – ఏకనాథ్ షిండే…

వయనాడ్లో రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..వయనాడ్లో రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాల్లో 3.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ గతంలో 3.64 లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ.

వైసీపీకి షాక్.. పార్టీకి గుడ్ బై మరో ఎమ్మెల్సీ

భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీకి షాక్.. పార్టీకి గుడ్ బై మరో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్…

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు..

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమల.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు.. తిరుపతి అడిషనల్ ఎస్పీతో నలుగురు డీఎస్పీల భేటీనాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ ఆఫీస్ ఏర్పాటుఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు.. ఏఆర్ డైరీ ఫుడ్స్…

ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి ఏపీ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా జి.ప్రతిభాదేవి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం కర్నూలు లోని ఫ్యామిలీ కోర్టు/నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా సేవలును అందిస్తున్నారు. న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి నియామకానికి సంబంధించి ప్రభుత్వప్రధాన…

జీవవైవిధ్య మండలి చైర్మన్ గా విజయకుమార్

భారత్ న్యూస్ విజయవాడ…జీవవైవిధ్య మండలి చైర్మన్ గా విజయకుమార్ ఏపీ రాష్ట్ర జీవవైవిధ్యమండలి ఛైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరికి సమీపంలోని బోర్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అమరావతి,తిరుపతి, విశాఖపట్నం లో జీవవైవిధ్య…

India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..

భారత్ న్యూస్ విశాఖపట్నం..India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా…

మహారాష్ట్ర సీఎం కౌన్ ❓

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర సీఎం కౌన్ ❓ మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు? మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తూన్న నేపథ్యంలో ఇప్పటికే 210 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం సాధించింది. బీజేపీ సింగిల్ గా 100 స్థానాలు గెలుపు…